వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దుబాయితోమూడు ఎంఒయులు
హైదరాబాద్:ఇ-గవర్నెన్స్ పై ఏర్పాటయిన అంతర్జాతీయ సదస్సులోప్రసంగించేందుకు దుబాయి వెళ్లిన ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతమ పర్యటన సందర్భంగా దుబాయి తోమూడు ఎంఒయులను ఖరారు చేశారు.ముఖ్యమంత్రితో వెళ్లిన అధికారుల బృందంఈ ఎంఒయులపై సంతకాలు చేసింది.
హైదరాబాద్సమీపంలోన షంషాబాద్ వద్ద నిర్మించనున్నఅంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలోపాలుపంచుకోవల్సిందిగా దుబాయి ఇన్వెస్టర్లకుముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సాంకేతికరంగాల్లో పరస్పర సహకారానికి, హైదరాబాద్లోదుబాయి నిర్మించనున్న షాపింగ్ కేంద్రాలకుసంబంధించి, దుబాయిలో రాష్ట్రప్రభుత్వంఏర్పాటు చేయనున్న ఐటి శిక్షణ కేంద్రానికిసంబంధించి ఈ ఎంఒయులు కుదిరాయి.
Comments
Story first published: Tuesday, January 16, 2001, 23:53 [IST]