వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్ట్‌పైదాడిలో 11 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌:శ్రీనగర్‌లోని విమానాశ్రయంపై పాకిస్తాన్‌ కేంద్రంగాపనిచేస్తున్న ఒక ఉగ్రవాద సంస్థకు చెందినఆత్మాహుతి దళం మంగళవారం నాడుజరిపిన మెరుపు దాడి సందర్భంగా జరిగినభీకర ఘర్షణలో 11 మంది మరణించారు.దాడిలో పాల్గొన్న లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాదులుఆరుగురు సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల కాల్పుల్లో మరణించారు.కాగా ఈ ఘర్షణలో ముగ్గురు జవాన్లతో పాటు మరోఇద్దరు సివిలియన్స్‌ కూడా మరణించారు.

పట్టపగలేలష్కర్‌ ఎ తోయిబా టెర్రరిస్టులు తెగించి విమానాశ్రయంపై దాడికి దిగడం ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతిపర్చింది. విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడికిదిగడం ఈ నెలలోనే ఇది రెండో సారి. దాడిజరిగిన కొద్ది సేపట్లోనే దాడి జరిపిందితమ సంస్థ సభ్యులేనని లష్కర్‌ ఎ తోయిబాప్రకటన విడుదల చేసింది. కొద్ది వారాలక్రితం ఎర్రకోటపై కూడా ఈ సంస్థకు చెందినఉగ్రవాదులే దాడి జరిపారు. ఈ దాడిలో ముగ్గురుసైనికులు మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X