వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరంలో లీ పెంగ్‌సుడిగాలి పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:చైనా పీపుల్స్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మాజీ ప్రధానిలీపెంగ్‌ బుధవారం నాడు హైదరాబాద్‌లోరెండు గంటలపాటు పర్యటించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతీసుకునిఆహ్వానించడంతో వాస్తవంగా తన అధికారకార్యక్రమంలో భాగం కానప్పటికీ వెసులుబాటుచేసుకుని రెండు గంటల స్వల్పవ్యవధికోసంమంది మార్బలంతో సహా లీపెంగ్‌దంపతులు ప్రత్యేక విమానంలో ఉదయం10 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయానికిచేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌, మరికొందరుమంత్రులు, అధికారులు లీపెంగ్‌ బృందానికిఘనంగా స్వాగతం పలికారు.

విమానాశ్రయంలోస్వాగత సత్కారాలు పూర్తయిన తర్వాత, చైనాబృందం హైటెక్‌ సిటీకి వెళ్లింది. హైటెక్‌సిటీని సందర్శించిన అనంతరం ముందుగా నిర్ణయించినప్రకారం జూబ్లి హాల్‌లో ముఖ్యమంత్రితోలీపెంగ్‌ సమావేశం కావల్సివుండగా చివరి నిమిషంలోఇది రద్దయింది. హైటెక్‌ సిటీలోనేరాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధి, టూరిజంలోఅవకాశాలపై ముఖ్యమంత్రి ప్రజంటేషన్‌ఇచ్చారు. ఈ సమావేశం ముగిసిన వెంటనేలీపెంగ్‌ బృందం నేరుగా బుద్ద పూర్ణిమప్రాజెక్టును సందర్శించింది. మధ్యాహ్నం12.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుమంత్రులు, అధికారులు బేగంపేటలోనేలీపెంగ్‌ బృందానికి వీడ్కోలు చెప్పారు.

  • సుస్థిర ప్రభుత్వంతోనే సంస్కరణలు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X