వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసుస్టేషన్లలోసన్నిహిత
హైదరాబాద్ఃపోలీసులనుప్రజలకు
సన్నిహితంగా
మార్చే
లక్ష్యంతోతెలుగుదేశం
ప్రభుత్వం
రూపొందించినసన్నిహిత
కార్యక్రమం
గురువారం
నుంచిప్రారంభం
అవుతున్నది.
ఈ
కార్యక్రమానికి
నిజామాబాద్లోహోం
మంత్రి
దేవేందర్గౌడ్ప్రారంభోత్సవం
చేస్తారు.
రాష్ట్రంలోని
అన్నిపోలీసు
స్టేషన్లలో
మహిళా
రిసెప్షనిస్టులనునియమించడంతో
పాటు
పౌరసంబంధాల
విషయంలోపోలీసులకు
ప్రత్యేక
శిక్షణ
ఇస్తారు.
అదే
విధంగాప్రతిస్టేషన్లో
పౌరల
హక్కులనుతెలయజేస్తూ
బోర్డులను
కూడా
ఏర్పాటుచేయాల్సిందిగా
ప్రభుత్వం
అదేశాలు
జారీచేసింది.
పోలీసు
వ్యవస్థకు
ప్రజలకుమధ్య
వున్న
దూరాన్ని
తగ్గించడమేతమ
లక్ష్యమని
హోం
మంత్రి
దేవేందర్గౌడ్
చెప్పారు.
Comments
Story first published: Wednesday, January 17, 2001, 23:53 [IST]