వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇండియా చేరినహిందూజాలు
న్యూఢిల్లీ:
కోట్లాది
రూపాయల
బోఫోర్స్
కుంభకోణంలో
సిబిఐ
చార్జిషీట్
దాఖలు
చేసిన
ప్రవాస
భారతీయ
పారిశ్రామిక
వేత్తలు
హిందూజా
సోదరులు
ప్రత్యేక
కోర్టు
న్యాయమూర్తి
అజిత్
భరిహోక్ముందు
హాజరయ్యేందుకు
గురువారంనాడు
న్యూఢిల్లీకి
చేరుకున్నారు.
హిందూజా
సోదరుల్లో
ఇద్దరు
జిపి
హిందూజా,
ఎస్పి
హిందూజా
నేరుగా
లండన్నుంచి
ఇక్కడికి
చేరుోగా
మరో
సోదరుడు
పిపి
హిందూజా
జెనివానుంచి
వచ్చారు.
శుక్రవారం
నాడు
వారు
కోర్టు
ఎదుట
హాజరవుతారు.
బోఫోర్స్
కేసులో
నిందితులుగా
సిబిఐ
పేర్కొన్న
హిందూజా
సోదరులను
ఇండియాకు
రప్పించడానికి
సీబీఐ
చాలా
రోజులుగా
ప్రయత్నిస్తున్న
విషయం
విదితమే.
ఢిల్లీకి
వస్తే
అరెస్టు
చేయమని
సీబీఐ
స్పష్టమైన
హామీ
ఇచ్చిన
తర్వాతనే
వారు
ఇక్కడ
అడుగుపెట్టారు.
Comments
Story first published: Thursday, January 18, 2001, 23:53 [IST]