వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లో అనిరుద్ జగన్నాథ్
హైదరాబాద్:
మారిషస్
ప్రధాని
అనిరుధ్
జగన్నాథ్
తనఅర్ధాంగితో
సహా
గురువారం
నాడు
హైదరాబాద్
వచ్చారు.
రెండు
రోజుల
పర్యటన
కోసం
హైదరాబాద్
వచ్చిన
ఆయనకు
బేగంపేటవిమానాశ్రయంలో
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు,
ఆయన
మంత్రి
వర్గ
సహచరులు
రాష్ట్ర
ఇన్చార్జ్
గవర్నర్స్వాగతం
చెప్పారు.
శుక్రవారం
నాడు
జగన్నాథ్
పలు
అధికారిక
అనధికారిక
కార్యక్రమాల్లో
పాల్గొంటున్నారు.
గురువారం
రాత్రి
ఆయన
గౌరవార్ధం
గవర్నర్
సుఖ్దేవ్
సింగ్
కాంగ్
రాజ్భవన్లోవిందు
ఏర్పాటు
చేశారు.
ఈ
విందుకు
ముఖ్యమంత్రి,
మంత్రులు,
అధికారులు
హాజరవుతున్నారు.
శుక్రవారం
నాడు
జగన్నాధ్
హైటెక్
సిటీని,
త్రిబుల్
ఐటీని,
రామోజీ
ఫిల్మ్సిటీని
సందర్శిస్తారని
తెలిసింది.
Comments
Story first published: Thursday, January 18, 2001, 23:53 [IST]