వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌కు ఘనంగా శ్రద్ధాంజలి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు ఐదవ వర్ధంతిసందర్భంగా గురువారం పలు కార్యక్రమాలుజరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు ఎన్టీర్‌ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలుజరిగాయి.

హైదరాబాద్‌లో అమరజ్యోతి ర్యాలీజరగింది. ర్యాలీ రసూల్‌పూరా నుంచిప్రారంభమై ఎన్టీఆర్‌ విగ్రహం వరకుసాగింది. ఈ ర్యాలీలో ఎన్టీఆర్‌ అభిమానులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుపాల్గొన్నారు. తెలుగు దేశం పార్టీ కేంద్రకార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్‌ వర్ధంతికార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రంగాల్లోని ప్రముఖలకు ఎన్టీఆర్‌అవార్డులు ప్రదానం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X