అమెరికన్లకుధ్యాంక్స్ః క్లింటన్
వాషింగ్టన్ఃపదవీ విమరణ చేయనున్న అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ జాతిని ఉద్దేశించి శుక్రవారం తుది ప్రసంగం చేశారు. రెండు సార్లు తనను అధ్యక్షునిగా ఎన్నుకొని, ఎనిమిదేళ్ళ పాటుసేవలు అందించే అవకాశం కల్పించినందుకుఅమెరికా ప్రజానీకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన అధ్యక్షుడు జార్జి డబ్యూ.బుష్ శనివారం అమెరికా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగాక్లింటన్ అధ్యక్ష హోదాలో చివరి సారిగా జాతినిఉద్దేశించి ప్రసంగించారు.
క్లింటన్
ప్రసంగం
ఉద్వేగంగా
సాగింది.
ఆమెరికాను
21వ
శతాబ్దం
ముంగిట్లోకి
తీసుకువెళ్ళేఅవకాశాన్ని
ప్రజలు
తనకు
అందించారని
ఆయన
అన్నారు.
తనఎనిమిదేళ్ళ
పాలనలో
కొన్ని
చేదు
అనుభవాలువున్నప్పటికీ
మొత్తం
మీద
తన
పాలన
సంతృప్తి
కరంగా
సాగిందని
ఆయన
అన్నారు.
వాషింగ్టన్
లో
వేడుకలు
శనివారం బుష్ అమెరికా నూతనఅధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంగా వాషింగ్టన్లో గురువారం బహ్మాండమైన స్వాగత ఉత్సవాలుజరిగాయి. ప్రముఖ పాప్ సంగీత విద్వాంసులు కచ్చేరీలు ఇచ్చారు. ఈ ఉత్సవాలలో బుష్ సతీసమేతంగా ఎంతో ఉత్సాహంగాపాల్గొన్నారు.