వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా వివాదంపై వాజ్‌ పేయి భరోసా

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః కృష్ణా జలాల వివాదాన్నికేంద్ర ప్రభుత్వమే పరిష్కరిస్తుందని ప్రధాన మంత్రివాజ్‌ పేయి హామీ ఇచ్చారు. ఈ విషయంపై కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఏ మాత్రం ఆందోళనచెందాల్సిన పని లేదని ఆయన శుక్రవారంబెంగుళూరులో తెలిపారు. గురువారం ఉడిపిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న వాజ్‌ పేయి శుక్రవారం బెంగుళూరు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జలాల వివాదంపై ఏమాత్రం ఆందోళనచెందాల్సిన పని లేదని, కేంద్రప్రభుత్వమే ఈ వివాదానికి ఒక పరిష్కారం సాధిస్తుందనిచెప్పారు. బెంగుళూరు నుంచి ప్రధాని పుట్టపర్తివెళ్ళి భగవాన్‌ సత్య సాయిబాబాను సందర్శిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X