వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణా వివాదంపై వాజ్ పేయి భరోసా
బెంగుళూరుః కృష్ణా జలాల వివాదాన్నికేంద్ర ప్రభుత్వమే పరిష్కరిస్తుందని ప్రధాన మంత్రివాజ్ పేయి హామీ ఇచ్చారు. ఈ విషయంపై కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏ మాత్రం ఆందోళనచెందాల్సిన పని లేదని ఆయన శుక్రవారంబెంగుళూరులో తెలిపారు. గురువారం ఉడిపిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న వాజ్ పేయి శుక్రవారం బెంగుళూరు చేరుకున్నారు.
ఈ
సందర్భంగా
ఆయన
విలేకరులతో
మాట్లాడుతూ
కృష్ణా
జలాల
వివాదంపై
ఏమాత్రం
ఆందోళనచెందాల్సిన
పని
లేదని,
కేంద్రప్రభుత్వమే
ఈ
వివాదానికి
ఒక
పరిష్కారం
సాధిస్తుందనిచెప్పారు.
బెంగుళూరు
నుంచి
ప్రధాని
పుట్టపర్తివెళ్ళి
భగవాన్
సత్య
సాయిబాబాను
సందర్శిస్తారు.
Comments
Story first published: Friday, January 19, 2001, 23:53 [IST]