వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోగాకు బోర్డు అధికారులఘోరావ్
గుంటూరు: పోగాకు బోర్డు నిబంధనలను ఉల్లంఘించి పోగాకు నారుమళ్లు వేసిన వారిపైచర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ పలువురు రైతులు శుక్రవారం నాడు గుంటూరు లో జరిగిన పోగాకు బోర్డు సమావేశంలో గందరగోళం సృష్టించారు.
బోర్డు
ఇన్చార్జ్
చైర్మన్
సుబ్రహ్మణ్యం
వ్యాపారుల
కొమ్ముకాస్తున్నాడని
ఆరోపిస్తూ,
రైతులు
నారుమళ్లు
వేసిన
వారిపై
చర్యతీసుకోవాలని
డిమాండ్
చేశారు.
బోర్డు
సమావేశం
ఎజెండా
సుదీర్ఘంగా
వున్న
కారణంగా
సమావేశాన్ని
వాయిదా
వేస్తున్నట్టుగా
సుబ్రహ్మణ్యం
ప్రకటించడంతో
అసలు
గొడవ
ప్రారంభమైంది.
బోర్డు
కార్యలయం
ముందు
భైటాయించిన
రైతుల
నినాదాలతో
ఆ
ప్రాంతంలో
కొద్దిసేపు
ఉద్రిక్త
పరిస్థితి
అలుముకున్నది.
Comments
Story first published: Friday, January 19, 2001, 23:53 [IST]