గ్రామ స్వరాజ్యంతోనే భారత ప్రగతి
హైదరాబాద్ః
పట్టణాలు
పల్లెల
మధ్య
అంతరాలు
పెరగడం
మంచిది
కాదని
కేంద్ర
గ్రామీణాభివృద్ధి
శాఖ
మంత్రిఎం.
వెంకయ్య
నాయుడు
అన్నారు.
జాతీయ
గ్రామీణాభివృద్ధి
సంస్థ
సోమవారం
హైదరాబాద్
లో
ఏర్పాటు
చేసిన
అంతర్జాతీయ
సదస్సులో
ఆయన
పాల్గొన్నారు.
ఈ
సదస్సులో
ఆస్ట్రేలియాతో
సహా
13
దేశాలకు
చెందిన
ప్రతినిధులు
పాల్గొన్నారు.
ధనిక
పేద
వర్గాల
మధ్య
అంతరాలు
పెరిగిపోతే
భవిష్యత్తులో
శాంతి
భద్రతల
సమస్యలు
ఏర్పడతాయని
ఆయన
అన్నారు.
అధికారవికేంద్రీకరణ
ద్వారా
గ్రామీణాభ్యుదయాన్ని
సాధించేందుకు
కేంద్ర
ప్రభుత్వం
చిత్తశుద్ధితో
కృషి
చేస్తున్నదని
ఆయన
ఈ
సందర్భంగా
ప్రకటించారు.
స్థానిక
సంస్థలను
మరిన్ని
అధికారాలు,
నిధులతో
బలోపేతం
చేసినప్పుడే
గ్రామస్వరాజ్యం
ఏర్పడుతుందని,
అదే
దేశ
ప్రగతికి
బాటలు
వేస్తుందని
ఆయన
చెప్పారు.
సంస్కరణలవల్ల పేదరిక నిర్మూలన జరగకపోతే, పేదలకు ఉపయోగపడకపోతేఅర్థం లేదనే వ్యాఖ్యలు వినబడుతున్నాయని, సంస్కరణలుపేదలకు ఉపయోగ పడి, పేదరికాన్ని నిర్మూలించేదిశలో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందనిఆయన అన్నారు.
రైతులను, గ్రామీణులను త్రిశంకుస్వర్గంలో వదిలేయకుండా వారికి తగిన సహాయంఅందించాలని మంత్రి ఆర్థిక సంస్థలను కోరారు. పేదలను, గ్రామీణులనుఆదుకోవడానికి ముందు రావాలని ఆయన వాటికిసూచించారు. పట్టణాలకు, గ్రామలకు మధ్య అంతరంరూపుమాపేందుకు కృషి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.