వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరహక్కుల నేత ఆజం అలీ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

నల్గొండ ః నల్గొండ ఎపిసిఎల్‌సి కార్యదర్శి ఆజం అలీని గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డు మీదతల్వార్లతో పొడిచి చంపారు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇటీవల మరణించిన పౌరహక్కుల నేత పురుషోత్తం సంతాప సభకు సన్నాహాలు చేస్తున్న అలీ ఫోన్‌ చెయ్యడానికని పబ్లిక్‌ టెలీఫోన్‌ దగ్గరకు వెళ్ళగా కొందరు దుండగులు నడిరోడ్డుమీద తల్వార్లతో పొడిచి పరారయ్యారు.

అలీ హత్య గురించి తెలిసిన వెంటనే అనేక ప్రాంతాల నుంచి పౌరహక్కుల నేతలు నల్గొండ ప్రయాణం అయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X