వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
త్యాగాలు తప్పవు ః టిడిపిపి
గుజరాత్ ఘోరకలి కారణంగా ఏర్పడిన నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్లో కొంత వరకు పన్నులు వేయడాన్ని టిడిపి సమర్ధించింది. ఈ ఆపత్ సమయంలో కొంత వరకు త్యాగాలకు సిద్ధపడాలని వారు అభిప్రాయ పడ్డారు. సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న పార్లమెంటు సమావేశాల్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించడానికి ఆదివారం ఉదయం ఎన్టీఆర్ భవనంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుజరాత్లో వచ్చిన భూకంపం కారణంగా జరిగిన మరణాలకు నాయకులు సంతాపం ప్రకటించారు.
పార్లమెంటులో
చర్చకు
వచ్చే
ఏ
అంశానికైనా
దేశ
హితాన్ని
దృష్టిలో
పెట్టుకుని
టిడిపిపి
స్పందిస్తుందని
పార్లమెంటరీ
పార్టీ
నాయకుడు
ఎర్రనాయుడు
అన్నారు.
Comments
Story first published: Sunday, February 18, 2001, 23:53 [IST]