వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం మంగళవారం నాడు అసెంబ్లీలో 2001-2002 సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నది. ఈ బడ్జెట్కు ఆఖరు క్షణంలో మెరుగులు దిద్దడం పూర్తిచేసిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విజన్-2020 ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలకు తాము రూపకల్పన చేసినట్టుగా చెప్పారు.
ఈ
సారి
బడ్జెట్లో
తాము
వ్యవసాయం,
సర్వీసుల
రంగానికి
అత్యధిక
ప్రాధాన్యత
ఇస్తున్నట్టుగా
ఆయన
వెల్లడించారు.
గత
ఏడాది
మార్చిలో
ఓట్
ఆన్
అకౌంట్
ను
ఆ
తర్వాత
ఆగస్టులో
జీరో
బేస్డ్
బడ్జెట్ను
ప్రవేశపెట్టిన
యనమల,
రాష్ట్రంలో
8
శాతాన్ని
మించిన
వృద్ధిరేటును
ప్రభుత్వం
అంచనావేస్తున్నదని
చెప్పారు.
Comments
Story first published: Monday, February 19, 2001, 23:53 [IST]