హైదరాబాద్: నల్లగొండలో ఆదివారం నాడు జరిగిన పౌరహక్కుల నేత ఆజంఅలీ దారుణ హత్య సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు న్యాయవిచారణకు ఆదేశాలు జారీచేసింది. ఈ హత్యను ప్రభుత్వం అత్యంత హేయమైన చర్యగా ప్రభుత్వం ప్రకటించింది. గత నవంబర్లో హైదరాబాద్లో హత్యకు గురైన పౌరహక్కుల నేత పురుషోత్తం సంస్మరణార్ధం ఏర్పాటు చేసిన సభకోసం ఏర్పాట్లు చేస్తున్న ఆజంఅలీని నల్లగొండ పట్టణంలో అంబేద్కర్ భవన్ సమీపంలో ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హఠుత్తుగా దాడిచేసి వేటకొడవళ్లతో నరికి చంపిన విషయం విదితమే. నిందితులను అరెస్టు చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని హోం మంత్రి దేవేందర్గౌడ్ చెప్పారు. స్థానిక దర్యాప్తు సంస్థలతో పాటు నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.ఇదిలా వుండగా సోమవారం నాడు మిర్యాలగూడలో జరిగిన ఆజం అలీ అంత్యక్రియలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పౌరహక్కుల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఆజం అంతిమయాత్రలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వమే ఆజం హత్యకు భాద్యత వహించాలని వారు హెచ్చరించారు.
హైదరాబాద్: నల్లగొండలో ఆదివారం నాడు జరిగిన పౌరహక్కుల నేత ఆజంఅలీ దారుణ హత్య సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు న్యాయవిచారణకు ఆదేశాలు జారీచేసింది. ఈ హత్యను ప్రభుత్వం అత్యంత హేయమైన చర్యగా ప్రభుత్వం ప్రకటించింది.
గత నవంబర్లో హైదరాబాద్లో హత్యకు గురైన పౌరహక్కుల నేత పురుషోత్తం సంస్మరణార్ధం ఏర్పాటు చేసిన సభకోసం ఏర్పాట్లు చేస్తున్న ఆజంఅలీని నల్లగొండ పట్టణంలో అంబేద్కర్ భవన్ సమీపంలో ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హఠుత్తుగా దాడిచేసి వేటకొడవళ్లతో నరికి చంపిన విషయం విదితమే.
నిందితులను
అరెస్టు
చేసుకోవడానికి
ప్రభుత్వం
అన్ని
చర్యలు
తీసుకుంటున్నదని
హోం
మంత్రి
దేవేందర్గౌడ్
చెప్పారు.
స్థానిక
దర్యాప్తు
సంస్థలతో
పాటు
నాలుగు
ప్రత్యేక
దర్యాప్తు
బృందాలను
కూడా
ప్రభుత్వం
ఏర్పాటు
చేసిందని
ఆయన
చెప్పారు.
ఇదిలా
వుండగా
సోమవారం
నాడు
మిర్యాలగూడలో
జరిగిన
ఆజం
అలీ
అంత్యక్రియలకు
రాష్ట్రంలోని
వివిధ
ప్రాంతాలనుంచి
వచ్చిన
పౌరహక్కుల
నాయకులు,
కార్యకర్తలు
హాజరయ్యారు.
ఆజం
అంతిమయాత్రలో
వారు
ప్రభుత్వానికి
వ్యతిరేకంగా
పెద్దఎత్తున
నినాదాలు
చేశారు.
ప్రభుత్వమే
ఆజం
హత్యకు
భాద్యత
వహించాలని
వారు
హెచ్చరించారు.