కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలహౌస్ అరెస్ట్
కడపః బద్వేలులో ఆరుగురుకాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలను సోమవారం హౌస్ అరెస్టుచేశారు. ఉప ఎన్నిక జరుగుతున్న కడప జిల్లాబద్వేలు అసెంబ్లీ నియోజక వర్గంలో పోలింగ్సందర్భంగా ఓటర్లను ప్రభావితంచేస్తున్నారనే అరోపణలపై కాంగ్రెస్ పార్టీకిచెందిన ఆరుగురు ఎమ్మెల్ల్యేలతో పాటు పార్టీఅధికార ప్రతినిధి గాలి ముద్దు కృష్ణ నాయుడును కూడా పోలీసులుహౌస్ అరెస్టు చేశారు.
పోలీసులు హౌస్ అరెస్టు చేసినవారిలో చేవెళ్ళ ఎమ్మెల్ల్యే సబితా ఇంద్రారెడ్డి, శంకర్రావు తదితరులువున్నారు. చెదురు మదురు సంఘటనలు మినహాబద్వేలులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. అయితేబద్వేలులో కాంగ్రెస్ పార్టీ తరపున ఉపఎన్నికల పర్యవేక్షణకువెళ్ళిన ఈ ఆరుగురు ఎమ్మెల్ల్యేలను పోలీసులు సోమవారం 11 గంటల ప్రాంతంలోఅరెస్టు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షాలను,ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నదనడానికిఇది నిదర్శనమని కాంగ్రెస్ నేతలు ధ్వజంఎత్తారు.
మరికొందరినిర్బంధంః
ఆరుగురు
ఎమ్మెల్ల్యేలతో
పాటు
మరి
కొందరునేతలను
కూడా
కడప
జిల్లా
పోలీసులు
అరెస్టుచేశారు.
ప్రకాశం
జిల్లా
పొదలగుంటపల్లిలోకాంగ్రెస్
పార్టీ
వారు
తమను
ఓటు
హక్కువినియోగించు
కోకుండా
అడ్డుపడుతున్నారంటూపలువురు
గ్రామస్తులు
జిల్లా
కలెక్టర్
కుఫిర్యాదు
చేశారు.
జిల్లా
కలెక్టర్
ఆ
గ్రామానికిహుటాహుటిన
ఉన్నతాధికారులనుపంపారు.
చెదురు
మదురు
సంఘటనలు
మినహామొత్తం
మీద
ఆంధ్ర
రాష్ట్రం
లోని
రెండునియోజక
వర్గాలలో
పోలింగ్
ప్రశాంతంగాజరుగుతున్నది.