న్యూఢిల్లీః ద్వైపాక్షిక సంబంధాలనుమెరుగుపరచేందుకు భారత్ చేస్తున్నప్రయత్నాలను పాకిస్తాన్ చిత్తశుద్ధితోసమర్థించడంలేదని భారత రాష్ట్రపతికె.ఆర్. నారాయణన్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటుబడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారంఆయన ఉభయ సభలను ఉద్దేశించిప్రసంగించారు. పైకి శాంతి వచనాలు పలుకుతునే కాశ్మీర్లో చిచ్చి రేపేందుకు పాకిస్తాన్ వెనుకాడడంలేదని నారాయణన్ ఘాటుగా విమర్శించారు. భారత-పాక్ దేశాల మధ్య సత్సంబంధాలనునెలకొల్పేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలుచేసిందని, అయితే పాక్ తన వైఖరిని ఏమాత్రంమార్చుకోకుండా కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదనిఆయన విమర్శించారు. కాశ్మీర్ లో శాంతి స్థాపనకుకేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంరూపొందిస్తున్నదని నారాయణన్ చెప్పారు. దేశ ఆంతరంగిక భద్రతకు భారత్అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఆయనచెప్పారు. నారాయణన్ తన ప్రసంగంలో పలుసమాజిక, ఆర్థిక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రప్రతి ప్రసంగంలోనిముఖ్యాంశాలుః
న్యూఢిల్లీః ద్వైపాక్షిక సంబంధాలనుమెరుగుపరచేందుకు భారత్ చేస్తున్నప్రయత్నాలను పాకిస్తాన్ చిత్తశుద్ధితోసమర్థించడంలేదని భారత రాష్ట్రపతికె.ఆర్. నారాయణన్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటుబడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారంఆయన ఉభయ సభలను ఉద్దేశించిప్రసంగించారు. పైకి శాంతి వచనాలు పలుకుతునే కాశ్మీర్లో చిచ్చి రేపేందుకు పాకిస్తాన్ వెనుకాడడంలేదని నారాయణన్ ఘాటుగా విమర్శించారు.
భారత-పాక్ దేశాల మధ్య సత్సంబంధాలనునెలకొల్పేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలుచేసిందని, అయితే పాక్ తన వైఖరిని ఏమాత్రంమార్చుకోకుండా కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదనిఆయన విమర్శించారు. కాశ్మీర్ లో శాంతి స్థాపనకుకేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంరూపొందిస్తున్నదని నారాయణన్ చెప్పారు. దేశ ఆంతరంగిక భద్రతకు భారత్అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఆయనచెప్పారు. నారాయణన్ తన ప్రసంగంలో పలుసమాజిక, ఆర్థిక అంశాలను ప్రస్తావించారు.
రాష్ట్రప్రతి ప్రసంగంలోనిముఖ్యాంశాలుః
- పాక్ వైఖరి మారనిదే చర్చల ప్రసక్తి లేదు.
- సరిహద్దు భద్రతలో అకుంఠిత దీక్ష చూపుతున్న భద్రతా దళాలకు ప్రశంస
- అన్ని రంగాలలో సంస్కరణలు వేగవంతం చేయకపోతే 9 శాతం వార్షిక అభివృద్ధి అసాధ్యం.
- గుజరాత్ భూకంపం అనుభవంతో జాతీయ విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఒక యంత్రాంగం ఏర్పాటు.