వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమవారం నాడు సెన్సెక్స్‌ తీవ్రమైన ఆటుపోట్ల మధ్య చివరకు 20 పాయింట్ల నికరలాభంతో ముగిసింది. ఉదయం క్రితం ముగింపు కంటే హెచ్చుస్తాయిలో ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యాహ్నం సెషన్‌లో దారుణంగా పడిపోయింది. చివరగా ట్రేడింగ్‌ ముగింపులో ఒక్కసారిగా పుంజుకున్నది. సెన్సెక్స్‌ 4350 వద్ద క్లోజ్‌కాగా, నిఫ్టీ 3 పాయింట్ల స్వల్పలాభంతో 1384 వద్ద ముగిసింది.మహీంద్రఅండ్‌ మహీంద్ర, గ్లాక్సో, హెచ్‌పిసిఎల్‌, టెల్కో గణనీయంగా పుంజుకున్నాయి. ఐటిసి భెల్‌ నష్టాలతో ముగిసాయి.

By Staff
|
Google Oneindia TeluguNews

సోమవారం నాడు సెన్సెక్స్‌ తీవ్రమైన ఆటుపోట్ల మధ్య చివరకు 20 పాయింట్ల నికరలాభంతో ముగిసింది. ఉదయం క్రితం ముగింపు కంటే హెచ్చుస్తాయిలో ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యాహ్నం సెషన్‌లో దారుణంగా పడిపోయింది.

చివరగా ట్రేడింగ్‌ ముగింపులో ఒక్కసారిగా పుంజుకున్నది. సెన్సెక్స్‌ 4350 వద్ద క్లోజ్‌కాగా, నిఫ్టీ 3 పాయింట్ల స్వల్పలాభంతో 1384 వద్ద ముగిసింది.మహీంద్రఅండ్‌ మహీంద్ర, గ్లాక్సో, హెచ్‌పిసిఎల్‌, టెల్కో గణనీయంగా పుంజుకున్నాయి. ఐటిసి భెల్‌ నష్టాలతో ముగిసాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X