వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్:గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పొదలకుంట గ్రామంలోని రెండు బూత్ల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. గురువారం నాడు రీపోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు బద్వేల్, గిద్దలూర్లో అక్రమాలు, అవకతకలు జరిగాయిని ప్రధాన ప్రత్యర్దులైన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పరస్పరం ఆరోపించుకున్న విషయం విదితమే. ఈ ఎన్నికల్లో బద్వేల్ కనీసం పాతిక గ్రామాల్లో రిపోలింగ్ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తమ పరిశీలకులనుంచి అందిన నివేదిక ప్రకారం పొదలకుంటలో రెండు బూత్ల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్టుగా తెలిసింది.
హైదరాబాద్:గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పొదలకుంట గ్రామంలోని రెండు బూత్ల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. గురువారం నాడు రీపోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
రాష్ట్రంలోని
రెండు
అసెంబ్లీ
నియోజకవర్గాలు
బద్వేల్,
గిద్దలూర్లో
అక్రమాలు,
అవకతకలు
జరిగాయిని
ప్రధాన
ప్రత్యర్దులైన
తెలుగుదేశం
పార్టీ,
కాంగ్రెస్
పరస్పరం
ఆరోపించుకున్న
విషయం
విదితమే.
ఈ
ఎన్నికల్లో
బద్వేల్
కనీసం
పాతిక
గ్రామాల్లో
రిపోలింగ్
జరిపించాలని
కాంగ్రెస్
డిమాండ్
చేసింది.
తమ
పరిశీలకులనుంచి
అందిన
నివేదిక
ప్రకారం
పొదలకుంటలో
రెండు
బూత్ల్లో
రీపోలింగ్
జరపాలని
ఎన్నికల
కమిషన్
నిర్ణయించినట్టుగా
తెలిసింది.
Comments
Story first published: Tuesday, February 20, 2001, 23:53 [IST]