వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాక్‌మార్కెట్లలో సిమెంట్‌ షేర్లలో ఎక్కువ హడావుడి కనిపిస్తున్నది. ఎల్‌అండ్‌టి, గుజరాత్‌ అంబుజా, ఎసిసి, గ్రాసిం నాలుగుశాతంపైగా లాభాలతో ముగిసాయి. భెల్‌, ఇండోగల్ఫ్‌, ఆశోక్‌ లేలాండ్‌, హెచ్‌పిసిఎల్‌, బిపిసిఎల్‌ షేర్లలో కూడా కొనుగోళ్లు ముమ్మరంగా సాగాయి.

By Staff
|
Google Oneindia TeluguNews

సాఫ్ట్‌వేర్‌ స్టాక్స్‌లో మాత్రం హడావుడి పెద్దగా కనిపించలేదు. సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 4359 వద్ద ముగిసింది. కాగా నిఫ్టి క్రితం స్థాయి 1385 వద్ద మార్పు లేకుండా వుంది. హిమాచల్‌, సత్యం, జీ, గ్లోబల్‌ షేర్లు చురుగ్గా వున్నాయి. థర్మాక్స్‌, జిందాల్‌ ఆన్‌లైన్‌, ఫోర్త్‌ జెన్‌, సాపైప్స్‌, టాటా టెలీకామ్‌, మొబైల్‌ టెలీ, ఆవ్టొక్‌ బాగా పుంజుకున్నాయి. ఆప్టెక్‌, వికాస్‌ డబ్లుఎస్‌పి, టివి18, సోనాటా సాఫ్ట్‌, క్రెస్ట్‌కామ్‌, బాంక్‌ ఆఫ్‌ రాజస్తాన్‌, జైన్‌ స్టూడియో నష్టాలతో ముగిసాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X