వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలోనలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: విశాఖపట్నంజిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలోనలుగురు మరణించారు. విశాఖపట్నం జిల్లా పరువాడమండలంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మరణించారు. ముగ్గురు అక్కడికక్కడేమరణించగా ఒకరు గాజువాక అస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. లారీ ఆటోను ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడడంతోఆటో నుజ్జునుజ్జు అయింది.

ఇదిలా వుంటే కరీంనగర్‌ జిల్లాగోదావరిఖనిలో బుధవారం యాష్‌పాండ్‌లో ముగ్గురు పిల్లలు మృతిచెందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X