వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలోనలుగురు మృతి
హైదరాబాద్: విశాఖపట్నంజిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలోనలుగురు మరణించారు. విశాఖపట్నం జిల్లా పరువాడమండలంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మరణించారు. ముగ్గురు అక్కడికక్కడేమరణించగా ఒకరు గాజువాక అస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. లారీ ఆటోను ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడడంతోఆటో నుజ్జునుజ్జు అయింది.
ఇదిలా వుంటే కరీంనగర్ జిల్లాగోదావరిఖనిలో బుధవారం యాష్పాండ్లో ముగ్గురు పిల్లలు మృతిచెందారు.
Comments
Story first published: Wednesday, February 21, 2001, 23:53 [IST]