వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిజామాబాద్ లోఇద్దరు నక్సల్స్ హతం
నిజామాబాద్ః నిజామాబాద్జిల్లాలో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లోఇద్దరు పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా దోమకుంటమండలం మల్కాపూర్ గ్రామంలో బుధవారంఉదయం ఈ ఎన్ కౌంటర్ జరిగింది.చెరుకుతోటల్లో కూంబింగ్ చర్యలు చేపడతున్న పోలీసు బృందానికినక్సలైట్లు తారసపడ్డారు.
ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులుజరపారు. కొద్ది సేపటి తరువాత కాల్పులు ఆగిపోవడంతో పోలీసులచెరుకుతోటలో గాలించగా ఇద్దరు నక్సలైట్లమృతదేహాలు లభించాయి. మృతి చెందిననక్సలైట్లను గుర్తించేందుకు జిల్లా పోలీసులుప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Story first published: Wednesday, February 21, 2001, 23:53 [IST]