వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట మునిగి ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: మెదక్‌ జిల్లాఏడుపాయలలో ముగ్గురు యువకులు గురువారంనీటి మునిగి మృత్యువాత పడ్డారు. ఘనాపురం ఆనకట్టవద్ద స్నానాలకు వెళ్లిన వీరు అక్కడ నీటిలోమునిగి చనిపోయారు.

శ్రీను అనే యువకుడు నీటమునిగి కేకలు వేస్తుండగా అతడ్ని రక్షించడానికివెళ్లిన లక్ష్మణ్‌, తలారి శ్రీనులు కూడా నీటిలోమునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు ఏడుపాయల జాతరకువచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X