వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నీట మునిగి ముగ్గురు మృతి
సంగారెడ్డి: మెదక్ జిల్లాఏడుపాయలలో ముగ్గురు యువకులు గురువారంనీటి మునిగి మృత్యువాత పడ్డారు. ఘనాపురం ఆనకట్టవద్ద స్నానాలకు వెళ్లిన వీరు అక్కడ నీటిలోమునిగి చనిపోయారు.
శ్రీను అనే యువకుడు నీటమునిగి కేకలు వేస్తుండగా అతడ్ని రక్షించడానికివెళ్లిన లక్ష్మణ్, తలారి శ్రీనులు కూడా నీటిలోమునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు ఏడుపాయల జాతరకువచ్చారు.
Comments
Story first published: Thursday, February 22, 2001, 23:53 [IST]