వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరీంనగర్‌: కరీంనగర్‌ పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు సంఘటనలో ఆయిదుగురు పసిపిల్లలు దుర్మరణం పాలయ్యారు.

By Staff
|
Google Oneindia TeluguNews

మరో 15 మంది గాయపడ్డారు. లక్ష్మీనగర్‌లో వుంటున్న సయ్యద్‌ యూసఫ్‌ అనే కానిస్టేబుల్‌ ఇంటో పాత సామాన్లలో వున్న బాంబు ప్రమాదవశాత్తుపేలిందని తెలిసింది. ఈ పేలుడువల్ల పక్కనే వున్న గ్యాస్‌ సిలెండర్‌ కూడా పేలిపోవడంతో అక్కడే ఆడుకుంటున్నఅయిదుగురు పసిపిల్లలు దుర్మరణం పాలయ్యారు.

మృతుల్లో యూసఫ్‌ కుమారుడు కూడా వున్నట్టుగా చెబుతున్నారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసు అధికారులు అక్కడికి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగినదేనని చెబుతున్నప్పటికీఇంకా వివరాలు అందాల్సి వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X