వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని లక్ష్మీనగర్లో ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు సంఘటనలో ఆయిదుగురు పసిపిల్లలు దుర్మరణం పాలయ్యారు.
మరో 15 మంది గాయపడ్డారు. లక్ష్మీనగర్లో వుంటున్న సయ్యద్ యూసఫ్ అనే కానిస్టేబుల్ ఇంటో పాత సామాన్లలో వున్న బాంబు ప్రమాదవశాత్తుపేలిందని తెలిసింది. ఈ పేలుడువల్ల పక్కనే వున్న గ్యాస్ సిలెండర్ కూడా పేలిపోవడంతో అక్కడే ఆడుకుంటున్నఅయిదుగురు పసిపిల్లలు దుర్మరణం పాలయ్యారు.
మృతుల్లో
యూసఫ్
కుమారుడు
కూడా
వున్నట్టుగా
చెబుతున్నారు.
ఈ
సంఘటన
గురించి
తెలిసిన
వెంటనే
పోలీసు
అధికారులు
అక్కడికి
హుటాహుటిన
అక్కడికి
చేరుకున్నారు.
ఈ
సంఘటన
ప్రమాదవశాత్తు
జరిగినదేనని
చెబుతున్నప్పటికీఇంకా
వివరాలు
అందాల్సి
వుంది.
Comments
Story first published: Sunday, February 25, 2001, 23:53 [IST]