వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్: ఉత్తరభారతాన్ని ఆదివారం నాడు కుదిపేసిన భూకంపం అంతప్రమాదకరమైనది కాదని నిపుణులుఅంటున్నారు. ఈ భూకంపానికి కేంద్ర స్థానం సుదూరంలో వున్న హిందుఖుష్ ప్రాంతంలో వున్న కారణంగా ప్రకంపనల ప్రభావం భారత్కు వచ్చేసరికి బాగా తగ్గిందని ఎన్జిఆర్ఐ డిప్యూటి డైరెక్టర్ బికె రస్తోగిచెప్పారు.
భారీ
భవనాలను
ధ్వంసం
చేయగల
శక్తి
ఈ
భూకంపానికి
లేదని
ఆయనచెప్పారు.
హింద్ఖుష్
ప్రాంతంలో
భూప్రకంపనలకు
అవకాశం
ఎక్కువగా
వున్నదని
ఆయన
పేర్కొన్నరు.
Comments
Story first published: Sunday, February 25, 2001, 23:53 [IST]