వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయంలోడెటనేటర్‌ పేలుడు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం డెటనేటర్‌ పేలింది. ఈ సంఘటన సచివాలయంలో తీవ్ర సంచలనానికి కారణమైంది.

సచివాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనం వద్ద వాడకుండా వదిలేసిన డెటనేటర్‌ పేలింది. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సంఘటనా స్థలాన్ని హోంమంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ సందర్శించారు. దీనికి కారణమైన వారిపై కేసు నమోదు చేయనున్నట్లు ఆయన విలేకరులతో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X