వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సచివాలయంలోడెటనేటర్ పేలుడు
హైదరాబాద్: హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం డెటనేటర్ పేలింది. ఈ సంఘటన సచివాలయంలో తీవ్ర సంచలనానికి కారణమైంది.
సచివాలయం
ఆవరణలో
నూతనంగా
నిర్మించిన
భవనం
వద్ద
వాడకుండా
వదిలేసిన
డెటనేటర్
పేలింది.
ఈ
సంఘటనపై
సమగ్ర
దర్యాప్తు
జరిపించాలని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
పోలీసు
ఉన్నతాధికారులను
ఆదేశించారు.
సంఘటనా
స్థలాన్ని
హోంమంత్రి
టి.
దేవేందర్
గౌడ్
సందర్శించారు.
దీనికి
కారణమైన
వారిపై
కేసు
నమోదు
చేయనున్నట్లు
ఆయన
విలేకరులతో
చెప్పారు.
Story first published: Monday, February 26, 2001, 23:53 [IST]