వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మిరేజ్కొనుగోళ్లపై సుగుణ ఆరోపణ
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి సెకండ్ హ్యాండ్మిరేజ్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ఒప్పందం కుదుర్చుకుందని తెలుగుదేశం లోకసభ సభ్యురాలుసి. సుగుణకుమారి ఆరోపించారు. దేశ రక్షణ విషయంలోఇది రాజీ పడే ధోరణే కాకుండా ప్రభుత్వ ఖజానాకుఎంతో నష్టమని ఆమె లోకసభ జీరో అవర్లోఅన్నారు.
పది కొత్త మిరేజ్-2000 విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు గతనవంబర్ 19వ తేదీన రక్షణ మంత్రి జార్జిఫెర్నాండెజ్ ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. ఈవిమానాలను తొలుత జోర్డాన్కు విక్రయించారని,ఒప్పందం కుదరకపోవడంతో వాటినే భారత్కువిక్రయించారని ఆమె అన్నారు. ఈ విషయంపై రక్షణ శాఖ మంత్రి ఒక ప్రకటనచేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Story first published: Tuesday, February 27, 2001, 23:53 [IST]