వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోస్టల్రేట్లు భారీగాపెంపు
న్యూఢిల్లీ: ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా పోస్టల్ సర్వీసుల వినియోగదారులపై భారీ ఎత్తునే వడ్డింపులు వేశారు. 2001-2002 బడ్జెట్లో పోస్టల్ కార్డు రేటును రెట్టింపు చేశారు. ప్రింటెడ్ పోస్ట్ కార్డు ధర ఇక పై 3 రూపాయలు వుంటుంది. కాగా పోటీలకు ఉపయోగించే పోస్ట్ కార్డు ధర 5 రూపాయలు వుంటుంది.
20
గ్రాముల
పై
బడిన
బరువున్న
కవర్లపై
చార్జీని
1
రూపాయి
చొప్పున
పెంచారు.
రిజిస్టర్డ్
న్యూస్పేపర్ల
టారీఫ్ను
కూడా
హెచ్చించారు.
500
గ్రాముల
వరకు
బరువున్న
పార్శళ్ల
టారీఫ్
16
రూపాయలు
వుంటుంది.
రిజిస్ట్రేషన్
చార్జీలను
14
రూపాయలనుంచి
17
రూపాయలకు
హెచ్చించారు.
డెలీవరీ
అక్నాలెడ్జ్మెంట్
ఫీజ్ను
2
రూపాయలనుంచి
3
రూపాయలకు
పెంచారు.
- బడ్జెట్200-2002 విశేషాలు
- సగటు జీవికి ఊరట-సంస్కరణలకు ఊతం
- ఐటి ప్రాడక్ట్స్ మరింత చౌక
- ఉరకలెత్తిన స్టాక్మార్కెట్
- సిన్హా బడ్జెట్కు వాజ్పేయి కితాబు
Comments
Story first published: Wednesday, February 28, 2001, 23:53 [IST]