వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు రైళ్లలో దోపిడి

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా బుల్లిపాడుస్టేషన్‌ వద్ద దొంగలు రెండు రైళ్లలోనిప్రయాణికులను దోచుకున్నారు. కోణార్క, హౌరా-తిరుపతిఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దొంగలు ప్రవేశించి భయభ్రాంతులను చేసిప్రయాణికులను దోచుకుని పారిపోయారు.

దాదాపు 30 మంది ఈ రెండు రైళ్లలోదోపిడీకి పాల్పపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనేవిశాఖపట్నం రైల్వే అధికారులు బుల్లిపాడు వెళ్లివిచారణ ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X