వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాల్కో అమ్మకం పూర్తి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం సృష్టించిన ప్రభుత్వ రంగ అల్యూమినియం సంస్థ బాల్కో అమ్మకం వ్యవహారాన్ని ప్రభుత్వం పూర్తిచేసింది. బాల్కోలో 51 శాతం వాటాను ప్రభుత్వం స్టెరిలైట్ సంస్థకు విక్రయించిన విషయం విదితమే. ఈ లావాదేవీకి సంబంధించి 551 కోట్ల రూపాయలను స్టెరిలైట్ సంస్థ ప్రభుత్వానికి చెల్లించింది.
విక్రయానికి
సంబంధించిన
ఒప్పంద
పత్రాలపై
శుక్రవారం
నాడు
సంతకాలు
జరిగాయి.
మరో
ప్రభుత్వ
రంగ
సంస్థ
ఐటిడిస
లోకూడా
వాటాల
విక్రయానికి
ప్రభుత్వం
రంగం
సిద్ధం
చేసినట్టుగా
తెలిసింది.
దేశవ్యాప్తంగా
దుమారం
సృష్టించి,
పార్లమెంట్లో
సభా
కార్యక్రమాల
ప్రతిష్టంభనకు
దారితీసిన
బాల్కో
డిజ్ఇన్వెస్ట్మెంట్
విషయంలో
ప్రభుత్వం
నిరసనను
లెక్కచేయకుండా
ముందుకు
సాగడాన్ని
బట్టి
ప్రైవేటీకరణ
విషయంలో
ప్రభుత్వ
పట్టుదలను
అర్ధం
చేసుకోవచ్చని
అంటున్నారు.
Comments
Story first published: Friday, March 2, 2001, 23:53 [IST]