వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్కౌంటర్లోఇద్దరు నక్సల్స్ మృతి
నల్లగొండ: నల్లగొండజిల్లాలో శనివారం ఉదయం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగినఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటకు సమీపంలోనిదరాజ్పల్లి గ్రామం వద్ద జరిగింది.
మరణించిన నక్సలైట్లు సిపిఐ(ఎంఎల్) జనశక్తికి సంబంధించిన వారని భావిస్తున్నారు. మరణించిన నక్సలైట్లలోదళకమాండర్ వెంకటరెడ్డి వున్నట్లు పోలీసులుచెప్పారు. సంఘటనా స్థలంలో మారణాయుధాలు,విప్లవ సాహిత్యం లభ్యమైనట్లు వారుచెప్పారు.
Comments
Story first published: Wednesday, March 14, 2001, 23:53 [IST]