వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్‌లోఇద్దరు నక్సల్స్‌ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండజిల్లాలో శనివారం ఉదయం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగినఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటకు సమీపంలోనిదరాజ్‌పల్లి గ్రామం వద్ద జరిగింది.

మరణించిన నక్సలైట్లు సిపిఐ(ఎంఎల్‌) జనశక్తికి సంబంధించిన వారని భావిస్తున్నారు. మరణించిన నక్సలైట్లలోదళకమాండర్‌ వెంకటరెడ్డి వున్నట్లు పోలీసులుచెప్పారు. సంఘటనా స్థలంలో మారణాయుధాలు,విప్లవ సాహిత్యం లభ్యమైనట్లు వారుచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X