వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌ చీలికతో నష్టంతో లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌లో చీలిక వల్ల తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. పార్టీనుంచి విడిపోయి తృణమూల్‌ తీర్ధం పుచ్చుకున్న ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎప్పటినుంచో అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ అధిష్టానవర్గం ఆరోపించింది.

బీజేపీతో పొత్తు వున్న పార్టీలతో కాంగ్రెస్‌ ఎట్టిపరిస్థితిలోనూ చేతులు కలపదని కాంగ్రెస్‌ ప్రతినిధి సునిల్‌ శాస్త్రి అన్నారు. పశ్చిమ బెంగాల్‌ అసమ్మతి వాదుల వత్తిడి మేరకు తాము తృణమూల్‌తో చర్చలు జరపడానికి అంగీకరించామని అయితే ఆ పార్టీ బీజేపీతో తెగతెంపులకు సిద్ధపడకపోవడం వల్ల తామువెనక్కి తగ్గాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తమ పార్టీ సీనియర్‌ నేత ప్రణబ్‌ముఖర్జీ ఈ మధ్యనే తృణమూల్‌నేత మమతా ముఖర్జీని కలసి ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్‌ చేశారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X