వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదిలో విద్యుత్‌ కోతకుస్వస్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మరో ఏడాది కాలంలో రాష్ట్రం విద్యుత్‌ కోత ఏమాత్రం వుండదని ట్రాన్స్‌కో అంటున్నది. 1000 కోట్ల మొగావాట్ల సింహాద్రి విద్యుత్‌ ప్రాజెక్టును వచ్చే ఏడాది ఆఖరుకల్లా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ట్రాన్స్‌కో సిఎండి రమాకాంత్‌రెడ్డి చెప్పారు.

కాపిటివ్‌ విద్యుత్‌ కేంద్రాలు వున్న పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, మరో ఏడాదిలో రాష్ట్రంలో విద్యుత్‌ కోత సమస్యే వుండదని అన్నారు. కాగా కాపిటీవ్‌ విద్యుత్‌ సంస్థలపై కూడా చార్జీల భారాన్ని ట్రాన్స్‌కో హెచ్చించడాన్ని పరిశ్రమల ప్రతినిధులు దుయ్యబట్టారు. చార్జీల మోత 25 పైసలనుంచి రూపాయికి హెచ్చడం వల్ల సొంత విద్యుత్‌ ఉత్పాదన సౌలభ్యం వున్నా విద్యుత్‌ ఖర్చు తడసిమోపడయ్యే స్థితి పరిశ్రమలకు తలెత్తుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X