వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నూలులో ట్రాక్టర్లు డీఃఇద్దరు మృతి Home Full Story
కర్నూలుః కర్నూలు జిల్లా అవుకుమండలం రామాపురం గ్రామంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.మరో వ్యక్తి తీవ్ర గాయాలతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. నాపరాళ్ళ లోడ్ తో వస్తున్న రెండు ట్రాక్టర్లు డీకొనడంతో ఈదుర్ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హుటహుటిన కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
కర్నూలు
జిల్లాలో
సోమవారం
జరిగిన
రోడ్డుప్రమాదంలో
13
మంది
మరణించిన
విషయంవిదితమే.
24
గంటలు
గడవక
ముందే
మరో
రోడ్డుప్రమాదం
సంభవించడం
గమనార్హం.
Comments
Story first published: Tuesday, March 6, 2001, 23:53 [IST]