వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నయ్‌ః మూడంచెలపంచాయతీ రాజ్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం 87వ రాజ్యాంగ సవరణను కోరుతూఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఈనెల 12న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లుకేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో మూడంచెల పంచాయతీ రాజ్‌వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా 87వ రాజ్యాంగ సవరణచేయాల్సిందిగా కోరుతూ ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాలసమావేశాలలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణకు భారతీయ జనతా పార్టీ సుముఖంగావున్నప్పటికీ కాంగ్రెస్‌ వంటి పార్టీలు అభ్యంతరాలువ్యక్తం చేస్తున్నాయని వెంకయ్య నాయుడుచెప్పారు.ఈ అంశంపై ఏకాభిప్రాయసాధనకు ఎన్డీఏ ప్రభుత్వం కృషిచేస్తున్నదని వెంకయ్యనాయుడు చెప్పారు.ఇందులో భాగంగా ఈ నెల 12ల అఖిలపక్ష సమావేశంనిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఈవిషయంలో మొండి వైఖరిని విడనాడి రాజ్యాంగ సవరణకు సానుకూలంగాస్పందించాల్సిందిగా వెంకయ్య నాయుడు కోరారు.జయ-రాందాస్‌చెలిమి మూన్నాళ్ళ ముచ్చటే

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః మూడంచెలపంచాయతీ రాజ్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం 87వ రాజ్యాంగ సవరణను కోరుతూఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఈనెల 12న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లుకేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు.

ఆంధ్ర రాష్ట్రంలో మూడంచెల పంచాయతీ రాజ్‌వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా 87వ రాజ్యాంగ సవరణచేయాల్సిందిగా కోరుతూ ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాలసమావేశాలలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణకు భారతీయ జనతా పార్టీ సుముఖంగావున్నప్పటికీ కాంగ్రెస్‌ వంటి పార్టీలు అభ్యంతరాలువ్యక్తం చేస్తున్నాయని వెంకయ్య నాయుడుచెప్పారు.

ఈ అంశంపై ఏకాభిప్రాయసాధనకు ఎన్డీఏ ప్రభుత్వం కృషిచేస్తున్నదని వెంకయ్యనాయుడు చెప్పారు.ఇందులో భాగంగా ఈ నెల 12ల అఖిలపక్ష సమావేశంనిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఈవిషయంలో మొండి వైఖరిని విడనాడి రాజ్యాంగ సవరణకు సానుకూలంగాస్పందించాల్సిందిగా వెంకయ్య నాయుడు కోరారు.

జయ-రాందాస్‌చెలిమి మూన్నాళ్ళ ముచ్చటే
తమిళనాడులో ఎఐఎడిఎంకె-పిఎంకెపార్టీల పొత్తు మూన్నాళ్ళ ముచ్చటే అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు.గతంలో ఉత్తర ప్రదేశ్‌ లో ఇలా చెరి రెండున్నరసంవత్సరాలు పాలించే ప్రయోగం విఫలమైనవిషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.తమిళనాడులో డిఎంకె-బిజెపి కూటమి అధికారంలోకివస్తుందన్న విశ్వాసాన్ని వెంకయ్య నాయుడు వ్యక్తంచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X