వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చికాగోలో తెలుగు బ్రాహ్మణ మహాసభలు
హైదరాబాద్ః
అసోసియేషన్
ఆఫ్
అమెరికా
తెలుగు
బ్రాహ్మిన్
అసోసియేషన్
మహాసభలు
చికాగోలో
మే
26,
27
తేదీల్లో
జరుగుతాయని
ఆ
సంఘం
అధ్యక్షుడు
సిఎం
ప్రసాద్
తెలిపారు.
జగద్గురు
శ్రీశ్రీశ్రీ
శంకరాచార్య
ఈ
మహాసభను
ప్రారంభించడానికి
అంగీకరించారని
ఆయన
పేర్కొన్నారు.
యువతరం,
వివాహాలు,
అమెరికాలో
తెలుగు
బ్రాహ్మణులు
ఎదుర్కొంటున్న
ఇతర
సమస్యలపై
ఈ
సభల్లో
ప్రత్యేకంగా
దృష్టి
సారించనున్నట్టు
ఆయన
తెలిపారు.
గతంలో
వాషింగ్టన్
లో
జరిగిన
సమావేశం
లాగే
చికాగో
మహాసభలు
కూడా
విజయవంతం
కాగలవన్న
ఆశాభావాన్ని
ఆయన
వ్యక్తం
చేశారు.
ఈ
మహాసభల
పట్ల
అమెరికాలో
ఉన్నవారే
గాక
వివిధ
దేశాల్లోని
తెలుగు
బ్రాహ్మాణులు
ఆసక్తి
కనబరుస్తున్నారని
ప్రసాద్
వివరించారు.
వివరాలకు సంప్రదించండి.[email protected]
Comments
Story first published: Wednesday, March 7, 2001, 23:53 [IST]