వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికాగోలో తెలుగు బ్రాహ్మణ మహాసభలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా తెలుగు బ్రాహ్మిన్‌ అసోసియేషన్‌ మహాసభలు చికాగోలో మే 26, 27 తేదీల్లో జరుగుతాయని ఆ సంఘం అధ్యక్షుడు సిఎం
ప్రసాద్‌ తెలిపారు. జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకరాచార్య ఈ మహాసభను ప్రారంభించడానికి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. యువతరం, వివాహాలు, అమెరికాలో తెలుగు బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై ఈ సభల్లో ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు. గతంలో వాషింగ్టన్‌ లో జరిగిన సమావేశం లాగే చికాగో మహాసభలు కూడా విజయవంతం కాగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ మహాసభల పట్ల అమెరికాలో ఉన్నవారే గాక వివిధ దేశాల్లోని తెలుగు బ్రాహ్మాణులు ఆసక్తి కనబరుస్తున్నారని ప్రసాద్‌ వివరించారు.

వివరాలకు సంప్రదించండి.[email protected]

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X