వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్లపై అమెరికా ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ప్రపంచ దేశా విజ్ఞుప్తిని పెడచెవిన పెట్టి తాలిబన్లు సాగిస్తున్న బుద్ధ విగ్రహాల విధ్వంసం పట్ల అమెరికా, చైనా బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పావెల్‌ తొలిసారిగా ఈ విషయంలో నోరువిప్పారు.

ాలిబన్ల చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇదిలా వుండగా చైనా కూడా వేరొక ప్రకటనలో తాలిబన్ల చర్యను ఖండించింది. గతంలో సోవియట్‌ యూనియన్‌ అనుకూల అఎn్ఘాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబన్లను పోషించిన అమెరికా, చైనాలు ఇప్పుడు తాలిబన్ల వైఖరిని దుయ్యబట్టడం విశేషం. ప్రపంచరాజ్యాల నిరసనకు తోడుగా అమెరికా, చైనాలనుంచి కూడా మందలింపులు రావడంతో అరబ్‌ మతగురువులు చెబితే విగ్రహాల విధ్వంసాన్ని నిలిపివేస్తామని తాజాగా తాలిబన్లు ప్రకటించినట్టుగా వార్తలు వచ్చాయి. అరబ్‌ ప్రపంచం ఇప్పటికే తాలిబన్ల దుశ్చర్యను ఖండించిన విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X