వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్జెడీలో చీలిక లేదు
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్లో చీలికకోసం అసమ్మతివాదులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని ఆర్జెడి నాయకుడు రఘవంశ్ప్రసాద్ చెప్పారు. ఆర్జెడి ఎమ్మెల్యేలంతా లాలూ నాయకత్వం పట్ల పూర్తి విధేయతో వున్నారని ఆయన అన్నారు. అసమ్మతిని ఎగదోస్తున్నవారు ఇప్పుడు రంజన్యాదవ్ను ముందుకు నెట్టారని గతంలో వీరు రంజన్ యాదవ్ను కూడా అనేక సందర్భాల్లో ఘోరంగా విమర్శించారని ఆయన చెప్పారు.
పార్టీలో
చీలికపై
వస్తున్న
ఊహాగానాలకు
అర్ధం
లేదని
రఘవంశ్
ప్రసాద్
పేర్కొన్నారు.
అన్ని
పార్టీల్లో
వున్నట్టుగానే
తమ
పార్టీలో
కూడా
కొందరు
నాయకులకు
వ్యక్తిగత
సమస్యలు
వున్నాయని
వారితో
విడివిడిగా
మాట్లాడటం
ద్వారా
ఈ
సమస్యలను
ఆర్జెడి
నాయకత్వం
త్వరలోనే
పరిష్కరిస్తుందని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Friday, March 9, 2001, 23:53 [IST]