వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ జూలో పులి మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం ఇందిరా జూలాజికల్ పార్క్లోని సుమిత్ర అనేరాయల్బెంగాల్ టైగర్ శుక్రవారం నాడు మరణించింది. గత వారంరోజులుగా తీవ్ర అనారోగ్యంతో వున్న సుమిత్రను ఈ మధ్యనే ఒరిస్సాలోని నందన్కానన్ జూ నుంచి విశాఖ జూకు తీసుకువచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న సుమిత్రకు హైదరాబాద్నుంచి వచ్చిన వెటర్నరీ డాక్టర్లు హెర్నియా ఆపరేషన్ కూడా చేశారు.
ఈ
ఆపరేషన్
తర్వాత
కూడా
రక్తస్రావం
ఆగకపోవడంతో
డాక్టర్లు
ఆందోళన
పడ్డారు.
అరుదైన
ఈ
పులిని
కాపాడేందుకు
డాక్టర్లు
శాయశక్తుల
ప్రయత్నించినప్పటికీ
ప్రయోజనం
లేకపోయింది.
శుక్రవారం
ఉదయం
సుమిత్ర
మరణించిందని
జూ
అధికారులు
ప్రకటించారు.
Comments
Story first published: Friday, March 9, 2001, 23:53 [IST]