వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ జూలో పులి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం ఇందిరా జూలాజికల్‌ పార్క్‌లోని సుమిత్ర అనేరాయల్‌బెంగాల్‌ టైగర్‌ శుక్రవారం నాడు మరణించింది. గత వారంరోజులుగా తీవ్ర అనారోగ్యంతో వున్న సుమిత్రను ఈ మధ్యనే ఒరిస్సాలోని నందన్‌కానన్‌ జూ నుంచి విశాఖ జూకు తీసుకువచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న సుమిత్రకు హైదరాబాద్‌నుంచి వచ్చిన వెటర్నరీ డాక్టర్లు హెర్నియా ఆపరేషన్‌ కూడా చేశారు.

ఈ ఆపరేషన్‌ తర్వాత కూడా రక్తస్రావం ఆగకపోవడంతో డాక్టర్లు ఆందోళన పడ్డారు. అరుదైన ఈ పులిని కాపాడేందుకు డాక్టర్లు శాయశక్తుల ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం ఉదయం సుమిత్ర మరణించిందని జూ అధికారులు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X