వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కిరాయి ముఠాతో పల్నాడు హత్యలు?
దుర్గి:పల్నాడులో
ఏడుగురి
కాంగ్రెస్
కార్యకర్తల
హత్య
ఒక
పథకం
ప్రకారం
జరిగిందని
పోలీసులు
భావిస్తున్నారు.
కిరాయి
హంతకులతో
నరికివేత
చేయించినట్లు
అనుమానిస్తున్నారు.
ఘటనాస్థలంలో
లభించిన
తల్వార్లు,
ఇతర
సామాగ్రి
బట్టి
కిరాయి
హంతకులే
ఈ
ఘాతుకానికి
పాల్పడి
ఉంటారని
భావిస్తున్నారు.
ఫ్యాక్షన్
హత్యల్లో
తల్వార్లు
వంటి
ఆయుధాలు
వాడరు.
నిందితులు
అధికారపార్టీకి
చెందిన
వారు
కావడంతో
రకారకాల
అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇది పార్టీలకు చెందిన వ్యవహారం కాదు. దాయాదుల పోరు. పల్నాడులో ఫ్యాక్షనిస్ట్ లు పంజావిసిరి చాలా కాలం అయింది. అయితే అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న తరుణంలో ఏడుగురి కాంగ్రెస్ కార్యకర్తల హత్య కావడంతో మాచర్ల ప్రాంతంలో బందోబస్త్ ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులుఅంతా అక్కడే మకాం వేశారు.
Comments
Story first published: Sunday, March 11, 2001, 23:53 [IST]