గోపీచంద్ విజయ బావుటా
బర్మింగ్హామ్: తెలుగు తేజం పుల్లెలగోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.ఆదివారం జరిగిన ఫైనల్లో అతను చెన్హాంగ్ (చైనా)ను 15-12, 15-6 స్కోర్ తేడాతో చిత్తు చేసి సంచలనం సృష్టించాడు. 1980లోతొలి భారతీయుడిగా ప్రకాష్ పడుకొనే ఈ టైటిల్ చేజిక్కించుకుని చరిత్ర సృష్టించగాదాదాపు 20 ఏళ్ల తర్వాత గోపీచంద్ మరోసారి భారత పతాకను ఎగురవేశాడు. ఈ టోర్నీ ప్రారంభంనుంచీ గోపీచంద్ ఏ సెట్ను కూడా చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఆడుతూ తన ప్రతిభనుప్రదర్శించాడు.
సెమీ ఫైనల్లో నిరుటి విజేత, ప్రపంచటాప్ ర్యాంక్ ఆటగాడు పీటర్ గాడెను ఓడించినగోపీచంద్కు ఫైనల్లో చిన్పై గెలుపు నల్లేరుమీద బండి నడకే అయింది. క్వార్టర్ ఫైనల్లోఓలింపిక్స్ ఛాంపియన్ జి జెన్పెంగ్పై విజయంసాధించి సంచలనం సృష్టించిన గోపీచంద్సైమీ ఫైనల్లో గాడెను చిత్తు చేయడంతోనేదాదాపుగా టైటిల్ను చేజిక్కించుకున్నాడు.
ముఖ్యమంత్రి
ప్రశంస
హైదరాబాద్:
ఆల్
ఇంగ్లాండ్బ్యాడ్మింటన్
టైటిల్
గెల్చుకున్న
హైదరాబాద్
ఆటగాడుగోపీచంద్ను
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడుఅభినందించారు.
ప్రకాశ్
పడుకొనే
తర్వాత
ఈ
ఘనతసాధించిన
భారతీయుడిగా
గోపీచంద్
గుర్తింపుపొందడం
రాష్ట్రానికే
గర్వకారణమని
ఆయన
అన్నారు.
భారతబ్యాడ్మింటన్
రంగంలో
ఇదొక
మైలురాయి
అని
ఆయనఅన్నారు.
- గోపీచంద్కు రూ.25 లక్షల అవార్డు
-
గోపిచంద్కు
పార్లమెంట్
ప్రశంస