వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడిఎంకె సర్ధుబాట్లు ఖరారు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు అసెంబ్లి ఎన్నికలకు సంబంధించి అన్నాడిఎంకె సారథ్యంలోని కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారయింది. 234 అసెంబ్లి స్థానాలకు గానూ అన్నాడిఎంకె 141 స్థానాలకు పోటీ చేస్తుంది. కాగా కాంగ్రెస్‌, టిఎంసిల కూటమికి ఇప్పటికే 47 సీట్లను కేటాయించారు.

కాగా తాజాగా సిపిఐ, సిపిఎం చెరో ఎనిమిది స్థానాలతో సర్ధుబాటు చేసుకోవల్సి వస్తున్నది. ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌, ఆల్‌ ఇండియా ఫార్వర్డ బ్లాక్‌, తమిజగ మున్నెట్ర కజగం పార్టీలు ఒక్కో స్థానంలో పోటీ చేస్తాయి. కాగా పిఎంకెకు 27 సీట్లు కేటాయించారు.

ఏ నియోజకవర్గాల్లో ఏ భాగస్వామ్య పార్టీ పోటీ చేయాలో త్వరలోనే నిర్ణయిస్తారు. ఈ విషయాలు జయలలిత మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా జనతాదళ్‌ సెక్యులర్‌, ముస్లింలీగ్‌ మాత్రం అన్నాడిఎంకె జాబితాలో కనిపించలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X