వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖురాన్ పుకార్లపై విచారణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొందరు దుండగులు ముస్లీంల పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతులను దగ్ధం చేశారంటూ గతవారం వ్యాపించిన పుకార్లపై ప్రధాని వాజ్పేయి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. మంగళవారంనాడు లోకసభ జీరో అవర్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆయన ఈ మేరకు ఒక ప్రకటనచేశారు.
ఢిల్లీలో
ఖురాన్
ప్రతులను
దగ్ధం
చేశారంటూ
వ్యాపించిన
పుకార్లవల్ల
ఆంధ్రప్రదేశ్,
మహారాష్ట్ర,
కర్ణాటకలో
తీవ్ర
ఉద్రిక్తత
పరిస్థితి
తలెత్తిన
విషయం
విదతమే.
మొదట
ముస్లీంలీగ్
సభ్యుడు
ఈ
విషయం
సభలో
లేవనెత్తారు.
ఈ
వ్యవహారంపై
సమగ్ర
విచారణ
జరిపి
పుకార్ల
వ్యాప్తికి
కారణమైన
వ్యక్తులను
కఠినంగా
శిక్షిస్తామని
ప్రధాని
సభకు
హామీ
ఇచ్చారు.
Comments
Story first published: Tuesday, March 13, 2001, 23:53 [IST]