వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయి, అద్వానీల పాత్రపైవదంతులు
న్యూఢిల్లీ: తెహల్కా డాట్కామ్ తన రెండవ విడత వీడియో టేప్నువిడుదల చేసింది. దీని ద్వారా అది మరిన్ని వివరాలనుబయట పెట్టింది. రక్షణ శాఖ కుంభకోణంతో ప్రధానివాజ్పేయికి, హోం మంత్రి ఎల్.కె. అద్వానీకి సంబంధంవున్నట్లు వెల్లడించినట్లు వదంతులుచెలరేగాయి. రక్షణ శాఖ మంత్రి జార్జిఫెర్నాండెజ్కు
జయా జైట్లీకి ముడుపులుఅందిన విషయం తెలుసునని ఆర్కె జైన్ చెప్పినట్లుతెహల్కా డాట్కామ్ టేప్ వెల్లడించినట్లు కూడావదంతులు వ్యాపించాయి.
ఇదిలా వుంటే, సరిహద్దు వెంబడి కంచెనిర్మించే విషయంలో 325 కోట్ల రూపాయలముడుపులు చేతులు మారాయనే ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖఖండించింది. రక్షణ కుంభకోణానికిసంబంధించిన ఆరోపణల నుంచి బయట పడడానికివాజ్పేయి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది.
Comments
Story first published: Wednesday, March 14, 2001, 23:53 [IST]