వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్పై చర్చలకు అన్నన్ సూచన Home Full Story
న్యూఢిల్లీ: కాశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాకిస్తాన్ చర్చలు ప్రారంభించడానికి ఇదే మంచి సమయమని ఐక్యరాజ్యసమతి సెక్రెటరీ జనరల్ కోఫీ అన్నన్ సూచించారు. దక్షిణాసియా పర్యటన చివరి అంకంలో భాగంగా భారత్లో మూడు రోజులు పర్యటనకు గురువారం నాడు ఢిల్లీ వచ్చిన అన్నన్, కాశ్మీర్పై చర్చలకు సిద్ధంగా వున్నట్టుగా పాకిస్తాన్ సైనిక పాలకుడు పర్వాజ్ షరీఫ్ తనతో చెప్పారని అన్నారు.
పాత
గాయాలను
మాన్చేందుకు
ఇప్పటినుంచే
ప్రయత్నాలు
ప్రారంభం
కావాలని
ఆయన
అన్నారు.
దక్షిణాసియాలో
శాంతికి
భారత్-పాకిస్తాన్
మధ్య
స్నేహసంబంధాలు
ఎంతో
అవసరమని
ఆయన
చెప్పారు.
లాహోర్
ఒడంబడిక
ప్రతిపాదికగా
భారత్-పాకిస్తాన్
చర్చలు
జరపాలని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Thursday, March 15, 2001, 23:53 [IST]