వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయా జైట్లీ రాజీనామా
న్యూఢిల్లీ: సమతా పార్టీ అధ్యక్షపదవికి జయాజైట్లీ రాజీనామా చేశారు. రక్షణ శాఖ లావాదేవీల్లోని అవినీతితో ఆమెకు సంబంధం వున్నట్టుగా రహస్యటేపుల సాక్ష్యాధారంతో తెహల్కాడాట్కామ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
పార్టీ
ప్రయోజనాలను
దృష్టిలో
వుంచుకుని
తాను
రాజీనామా
చేస్తున్నట్టుగా
ఆమె
ప్రకటించారు.
ఆమె
స్థానంలో
ఉపాధ్యక్షుడు
వివి
కృష్ణారావు
తాత్కాలిక
అధ్యక్షునిగా
పదవీ
బాధ్యతలు
స్వీకరించారు.
తెహల్కా
కథనాన్ని
ఆమె
ఖండించారు.
అసలు
రాజీనామా
చేయరాదనే
తాను
తొలుత
అనుకున్నానని
అయితే
పార్టీ
ప్రయోజనాలను
దృష్టిలో
వుంచుకుని
ఈ
నిర్ణయం
తీసుకున్నానని
ఆమె
చెప్పారు.
Comments
Story first published: Thursday, March 15, 2001, 23:53 [IST]