వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రనేతలతో అన్నన్‌ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఐక్యరాజ్య సమతి సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ శుక్రవారం నాడు ప్రధాని వాజ్‌పేయిని, రాష్ట్రపతి కెర్‌ నారాయణన్‌ను ఆర్ధిక మంత్రి యశ్వంత్‌ సిన్హాను కలుసుకున్నారు. ప్రతిపక్షనేత సోనియాగాంధీ, మన్‌మోహన్‌ సింగ్‌లతో కూడా ఆయన మంతనాలు జరిపారు.

కాశ్మీర్‌ సమస్యకు చర్చలే పరిష్కారమని ఆయన అన్నారు. ఐక్య రాజ్యసమితి శాంతి దళాల నిర్వహణలో భారత్‌ పాత్రను ఆయన ప్రశంసించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయం ఇతర సభ్య దేశాలపై ఆధారపడి వున్నదని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరిని ఆయన సమర్థించారు. చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పాటుచేయాల్సిన బాధ్యత పాకిస్తాన్‌ పైనే వున్నదని కూడా ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X