వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భాగ్యనగరిలోకోఫి అన్నన్
హైదరాబాద్ఃఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్శనివారం తెలుగు ప్రజల రాజధాని నగరం హైదరాబాద్వచ్చారు. శనివారం మధ్యాహ్నం ఆయన ప్రత్యేకవిమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు.అన్నన్ దంపతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్రమంత్రులు, ఇతర ప్రముఖులు ఆహ్వానం పలికారు.
ఆ
తరువాత
కోఫి
అన్నన్
రాష్ట్రగవర్నర్
డాక్టర్
రంగరాజన్
ను
కలుసుకున్నారు.ఆయనతో
చర్చలు
జరిపిన
అనంతరం
అన్నన్లలితకలాతోరణంలో
డ్వాక్రా
తదితర
అంశాలపైఏర్పాటు
చేసిన
ప్రత్యేక
ఎగ్జిబిషన్
ను
సందర్శించారు.ఆ
తరువాత
కోఫి
అన్నన్
ఆంధ్ర
రాష్ట్రానికి
గర్వకారణమైనహైటెక్
సిటీని
సందర్శించారు.
రాష్ట్ర
ముఖ్యమంత్రిచంద్రబాబు
నాయుడుతో
చర్చలు
జరిపిన
అనంతరంశనివారం
సాయంత్రం
అన్నన్
ఢిల్లీ
వెళతారు.
Comments
Story first published: Saturday, March 17, 2001, 23:53 [IST]