వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హాకీలో భారత్విజయభేరి
ఢాకా: డాకాలో జరుగుతున్న తొమ్మిది దేశాల ప్రైమినిస్టర్ గోల్డ్ కప్ హాకీ టౌర్నమెంట్ ఫైనల్స్లో భారత్ కన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 6-5 గోల్స్తో విజయం సాధించింది. 70 నిమిషాల పాటు ఎకబిగిన సాగిన ఆటలో రెండు జట్లు చెరో మూడు గోల్స్తో సమానంగా వున్నాయి.
ఆ తర్వాత 15 నిమిషాల ఎక్స్ట్రా టైం ఇచ్చినప్పటికీ టై అలాగే వుంది. దాంతో చెరో మూడు పెనాల్టీ స్ట్రోక్స్ను ఇచ్చారు. ఈ టై బ్రేకర్లో భారత్ మూడు గోల్స్ సాధించగా పాకిస్తాన్ రెండు గోల్స్ మాత్రమే సాధించింది. ఆట ఆద్యంతం అత్యంత ఉత్కంఠతో సాగింది.
Comments
Story first published: Tuesday, March 20, 2001, 23:53 [IST]