వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీష్‌కు రైల్వేఅదనపు బాధ్యతలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వ్యవసాయ శాఖ మంత్రినితీష్‌కుమార్‌కు రైల్వే మంత్రిత్వ శాఖఅదనపు బాధ్యతలు అప్పగించారు. అదనంగా రైల్వే మంత్రిత్వ శాఖ బాధ్యతలునిర్వహించాలని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి సూచనమేరకు రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌ ఆదేశించారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఒక ప్రకటనవిడుదలయింది.

రక్షణ రంగ కుంభకోణంనేపథ్యంలో మమతా బెనర్జీ రాజీనామాచేయడంతో రైల్వే శాఖ మంత్రి పదవికి ఖాళీఏర్పడింది. ఇంతకు ముందు నితీష్‌ కుమార్‌ రైల్వే మంత్రిగా బాధ్యతలునిర్వహించారు. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాతనితీష్‌ కుమార్‌కు వ్యవసాయ శాఖ అప్పగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X