వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నితీష్కు రైల్వేఅదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: వ్యవసాయ శాఖ మంత్రినితీష్కుమార్కు రైల్వే మంత్రిత్వ శాఖఅదనపు బాధ్యతలు అప్పగించారు. అదనంగా రైల్వే మంత్రిత్వ శాఖ బాధ్యతలునిర్వహించాలని ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సూచనమేరకు రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ఆదేశించారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటనవిడుదలయింది.
రక్షణ రంగ కుంభకోణంనేపథ్యంలో మమతా బెనర్జీ రాజీనామాచేయడంతో రైల్వే శాఖ మంత్రి పదవికి ఖాళీఏర్పడింది. ఇంతకు ముందు నితీష్ కుమార్ రైల్వే మంత్రిగా బాధ్యతలునిర్వహించారు. ఎన్డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాతనితీష్ కుమార్కు వ్యవసాయ శాఖ అప్పగించారు.
Comments
Story first published: Tuesday, March 20, 2001, 23:53 [IST]